Sunday, 7 December 2025
  • Home  
  • వినాయక మండపాలను సందర్శించిన అధ్యక్షులు
- ఖమ్మం

వినాయక మండపాలను సందర్శించిన అధ్యక్షులు

ఈరోజు స్థానిక ఖమ్మం 3 టౌన్ ఏరియా లోని 46వ డివిజన్లో సారధి నగర్ ఏరియా నందు సాయి గణేష్ ఉత్సవ కమిటీ 30వ గణపతి నవరాత్రి ఉత్సవముల సందర్బంగా కమిటీ సభ్యులు మరియు ఖమ్మం మూడవ పట్టణ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు గోనెల. శివ కుమార్ ఆహ్వానం మేరకు స్వామి వారిని దర్శించుకుని అన్న సంతర్పణ కార్యక్రమం లొ పాల్గొన్న భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరావు మూడవ పట్టణ అధ్యక్షులు దార్ల. మల్లేశ్వరి శంకరగౌడ్ , బిజెపి జిల్లా అధికార ప్రతినిధి నల్లగట్టు ప్రవీణ్ కుమార్ జిల్లా కార్యదర్శి దర్శన్ మిశ్రాగారు, బిజెపి జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి RVS యాదవ్ గారు,పాల్గొనటం జరిగింది.

ఈరోజు స్థానిక ఖమ్మం 3 టౌన్ ఏరియా లోని 46వ డివిజన్లో సారధి నగర్ ఏరియా నందు సాయి గణేష్ ఉత్సవ కమిటీ 30వ గణపతి నవరాత్రి ఉత్సవముల సందర్బంగా కమిటీ సభ్యులు మరియు ఖమ్మం మూడవ పట్టణ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు గోనెల. శివ కుమార్ ఆహ్వానం మేరకు స్వామి వారిని దర్శించుకుని అన్న సంతర్పణ కార్యక్రమం లొ పాల్గొన్న భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరావు మూడవ పట్టణ అధ్యక్షులు దార్ల. మల్లేశ్వరి శంకరగౌడ్ , బిజెపి జిల్లా అధికార ప్రతినిధి నల్లగట్టు ప్రవీణ్ కుమార్ జిల్లా కార్యదర్శి దర్శన్ మిశ్రాగారు, బిజెపి జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి RVS యాదవ్ గారు,పాల్గొనటం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.