కోవూరు సత్రం వీధికి చెందిన వినాయకుని నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. టపాసులు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న ఎలక్ట్రిక్ బైకుకు నిప్పు అంటుకుంది. అది ఒక్కసారి పేలడంతో ఆ ధాటికి పక్కనే ఉన్న సాయిబాబా మెడికల్ షాప్ యజమాని బ్రహ్మయ్య, ఆయన భార్య లక్ష్మి(45), మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ఎస్సై రంగనాథ్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

వినాయకుడు నిమర్జనం లో అపశృతి ..!
కోవూరు సత్రం వీధికి చెందిన వినాయకుని నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. టపాసులు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న ఎలక్ట్రిక్ బైకుకు నిప్పు అంటుకుంది. అది ఒక్కసారి పేలడంతో ఆ ధాటికి పక్కనే ఉన్న సాయిబాబా మెడికల్ షాప్ యజమాని బ్రహ్మయ్య, ఆయన భార్య లక్ష్మి(45), మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ఎస్సై రంగనాథ్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

