మనుబోలు 19-05-2020(పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్) బిజెపి రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అధికారం లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ స్లాబ్ మార్పుద్వార చార్జీలు పెంపును ,ప్రభుత్వ భూముల విక్రయంను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అని బిజెపి జిల్లా నాయకులు బోలా శ్రీనివాసులు అన్నారు.ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం బిల్లుల స్లాబులలో మార్పు చేయడం వలన రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ చార్జీలు భారీగా పెరిగినాయి అన్నారు ఈ చర్యల వలన పేద ప్రజలు మరియు మధ్యతరగతి ప్రజలు బిల్లులు భారీగా పెరిగినాయి అన్నారు .ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులు భారీగా విక్రయించి రాష్ట్ర భవిష్యత్తును బలి చేసే విధంగా నిర్ణయం తీసుకుందని అన్నారు .రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్నిఉపసంహరించుకోవాలని బిజెపి డిమాండ్ చేస్తుందని తెలిపారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాగితాలపురు లోని ఆయన ఇంటి దగ్గరనిరసన వ్యక్తం చేశారు
విద్యుత్ చార్జీల పెంపు భూములు విక్రయం ల జీవో లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి
మనుబోలు 19-05-2020(పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్) బిజెపి రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అధికారం లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ స్లాబ్ మార్పుద్వార చార్జీలు పెంపును ,ప్రభుత్వ భూముల విక్రయంను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అని బిజెపి జిల్లా నాయకులు బోలా శ్రీనివాసులు అన్నారు.ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం బిల్లుల స్లాబులలో మార్పు చేయడం వలన రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ చార్జీలు భారీగా పెరిగినాయి అన్నారు ఈ చర్యల వలన పేద ప్రజలు మరియు మధ్యతరగతి ప్రజలు బిల్లులు భారీగా పెరిగినాయి అన్నారు .ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులు భారీగా విక్రయించి రాష్ట్ర భవిష్యత్తును బలి చేసే విధంగా నిర్ణయం తీసుకుందని అన్నారు .రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్నిఉపసంహరించుకోవాలని బిజెపి డిమాండ్ చేస్తుందని తెలిపారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాగితాలపురు లోని ఆయన ఇంటి దగ్గరనిరసన వ్యక్తం చేశారు