ఈ సంవత్సరం రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు తెలిపారు అందరూ సోలార్ వైపు అడుగు వేయాలని సోలార్ విద్యుత్తును వాడుకోవాలని తద్వారా మిగిలిన కరెంటును విక్రయించి విద్యుత్ని ఆదా చేయాలని ఆయన తెలిపారు పక్క రాష్ట్రాలతో బార్డర్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని ఆయన తెలిపారు

- ఆంధ్రప్రదేశ్
విద్యుత్ చార్జీలు పెంచబోము:: సీఎం చంద్రబాబు
ఈ సంవత్సరం రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు తెలిపారు అందరూ సోలార్ వైపు అడుగు వేయాలని సోలార్ విద్యుత్తును వాడుకోవాలని తద్వారా మిగిలిన కరెంటును విక్రయించి విద్యుత్ని ఆదా చేయాలని ఆయన తెలిపారు పక్క రాష్ట్రాలతో బార్డర్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని ఆయన తెలిపారు

