కడప జిల్లా విద్యుత్ ఎస్ ఈ తో కడప నగరంలోని విద్యుత్ భవనంలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై చర్చలు జరిగినవి, ఫీల్డ్ అసిస్టెంట్ లందరికీ పైడ్ హాలిడేస్ ఇస్తామని అన్ని డివిజనులకు బడ్జెట్ పంపమని చెప్పారు.,ఫీల్డ్ అసిస్టెంట్ లందరికీ ఐటిఐ విద్యార్హతలు ఉన్న వారి పేర్లు కోర్టు కు వెళ్లిన కార్మికులకుకోర్టుకుపోకపోయినా లిస్టు తయారు చేసి పాత ఆపరేటర్ తో సమానంగా జీతాలు ఇవ్వాలని సీఎండి తిరుపతి గారికిపంపిస్తామని చెప్పడం జరిగింది జిల్లావ్యాప్తంగా ప్రొద్దుటూరు డివిజన్ మైదుకూరు డివిజన్ కడప, పులివెందుల సబ్ స్టేషన్ పరిధిలోని మోటర్లు బోర్లు కాంపౌండ్ వాల్ ఫినిషింగ్లు సేఫ్టీ మెటీరియల్స్ అన్నీ కూడా ఎస్టిమేషన్ వేసి తొందరగా పని అయ్యేటట్లు చేస్తానని అలాగే కంట్రోల్ రూమ్లు మైదుకూరు డివిజన్లోనిముత్తులూరుపాడు వరికుంట్ల కా లవకట్ట పని మొదలు పెట్టాలని చెప్పారు.పులివెందుల డివిజన్లోని ప్రతి కాంట్రాక్టు కార్మికునికి పెయిడ్ హాలిడేస్ఇవ్వాలని ఇప్పటికే ఒకరికి ఇస్తున్నారు మిగతా అందరికీ ఇవ్వాలని చెప్పడం జరిగింది ఇస్తామని చెప్పారు.డి అగ్రహారం నరసింహారెడ్డికి ఒక సంవత్సరం పాటు రావలసిన జీతం కాంట్రాక్టర్తో మాట్లాడి ఇస్తామని చెప్పినారు.ప్రతి సబ్ స్టేషన్ లో నైట్ వాచ్మెన్ ఉండాలని సిఎండి గారికి లెటర్ పంపుతాననిచెప్పారు.అక్టోబర్ ఫస్ట్ వీక్ లోఅవేర్నెస్ మీటింగ్ పెట్టి ఇన్సూరెన్స్.మన శాలరీలో జీతాలకు పర్సనల్ లోన్లు ఇప్పించాలని ఇతర కార్డులు ,కార్మికుడికి భద్రతగా ఇన్సూరెన్స్ చేపించాలని అడిగినాము త్వరగా ఎస్సీ స్పందిస్తూ బ్యాంకు వారితో మాట్లాడి ఇప్పిస్తామని చెప్పారు ఈ చర్చల్లో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కామనూరు శ్రీనివాసులు రెడ్డి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసులు మైదుకూరు డివిజన్ కార్యదర్శి పి సి కొండయ్య పులివెందుల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు మల్లికార్జున్రెడ్డి చంద్రమౌళి ఫీల్డ్ అసిస్టెంట్ జిల్లా నాయకులు నబి రాయుడు అధికారులు పర్సనల్ ఆఫీసర్ కోటేశ్వరరావు గారు జ ఎ ఓ జగన్మోహన్ రెడ్డి చర్చల్లోపాల్గొన్నారు.అన్ని విషయాలు చర్చించి మీకు న్యాయం చేస్తామని చెప్పిన ఎస్సీ వెంకట్ రమణ గారికి ధన్యవాదాలుతెలియజేస్తున్నాము.ఈ సమస్యలకు అక్టోబర్ 10 వ తారీకు లోపు పరిష్కరించకపోతే సిఎండి కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం అని తెలిపారు

విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పైన విద్యుత్ ఎస్ ఈ తో చర్చలు.సి ఐ టి యు
కడప జిల్లా విద్యుత్ ఎస్ ఈ తో కడప నగరంలోని విద్యుత్ భవనంలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై చర్చలు జరిగినవి, ఫీల్డ్ అసిస్టెంట్ లందరికీ పైడ్ హాలిడేస్ ఇస్తామని అన్ని డివిజనులకు బడ్జెట్ పంపమని చెప్పారు.,ఫీల్డ్ అసిస్టెంట్ లందరికీ ఐటిఐ విద్యార్హతలు ఉన్న వారి పేర్లు కోర్టు కు వెళ్లిన కార్మికులకుకోర్టుకుపోకపోయినా లిస్టు తయారు చేసి పాత ఆపరేటర్ తో సమానంగా జీతాలు ఇవ్వాలని సీఎండి తిరుపతి గారికిపంపిస్తామని చెప్పడం జరిగింది జిల్లావ్యాప్తంగా ప్రొద్దుటూరు డివిజన్ మైదుకూరు డివిజన్ కడప, పులివెందుల సబ్ స్టేషన్ పరిధిలోని మోటర్లు బోర్లు కాంపౌండ్ వాల్ ఫినిషింగ్లు సేఫ్టీ మెటీరియల్స్ అన్నీ కూడా ఎస్టిమేషన్ వేసి తొందరగా పని అయ్యేటట్లు చేస్తానని అలాగే కంట్రోల్ రూమ్లు మైదుకూరు డివిజన్లోనిముత్తులూరుపాడు వరికుంట్ల కా లవకట్ట పని మొదలు పెట్టాలని చెప్పారు.పులివెందుల డివిజన్లోని ప్రతి కాంట్రాక్టు కార్మికునికి పెయిడ్ హాలిడేస్ఇవ్వాలని ఇప్పటికే ఒకరికి ఇస్తున్నారు మిగతా అందరికీ ఇవ్వాలని చెప్పడం జరిగింది ఇస్తామని చెప్పారు.డి అగ్రహారం నరసింహారెడ్డికి ఒక సంవత్సరం పాటు రావలసిన జీతం కాంట్రాక్టర్తో మాట్లాడి ఇస్తామని చెప్పినారు.ప్రతి సబ్ స్టేషన్ లో నైట్ వాచ్మెన్ ఉండాలని సిఎండి గారికి లెటర్ పంపుతాననిచెప్పారు.అక్టోబర్ ఫస్ట్ వీక్ లోఅవేర్నెస్ మీటింగ్ పెట్టి ఇన్సూరెన్స్.మన శాలరీలో జీతాలకు పర్సనల్ లోన్లు ఇప్పించాలని ఇతర కార్డులు ,కార్మికుడికి భద్రతగా ఇన్సూరెన్స్ చేపించాలని అడిగినాము త్వరగా ఎస్సీ స్పందిస్తూ బ్యాంకు వారితో మాట్లాడి ఇప్పిస్తామని చెప్పారు ఈ చర్చల్లో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కామనూరు శ్రీనివాసులు రెడ్డి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసులు మైదుకూరు డివిజన్ కార్యదర్శి పి సి కొండయ్య పులివెందుల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు మల్లికార్జున్రెడ్డి చంద్రమౌళి ఫీల్డ్ అసిస్టెంట్ జిల్లా నాయకులు నబి రాయుడు అధికారులు పర్సనల్ ఆఫీసర్ కోటేశ్వరరావు గారు జ ఎ ఓ జగన్మోహన్ రెడ్డి చర్చల్లోపాల్గొన్నారు.అన్ని విషయాలు చర్చించి మీకు న్యాయం చేస్తామని చెప్పిన ఎస్సీ వెంకట్ రమణ గారికి ధన్యవాదాలుతెలియజేస్తున్నాము.ఈ సమస్యలకు అక్టోబర్ 10 వ తారీకు లోపు పరిష్కరించకపోతే సిఎండి కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం అని తెలిపారు

