Sunday, 7 December 2025
  • Home  
  • విద్యార్థులతో సమీక్ష సమావేశం!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విద్యార్థులతో సమీక్ష సమావేశం!

*విద్యార్థులతో సమీక్ష సమావేశం!* ▪️ఎంఈఓ శోభనాద్రి. *మన పొదలకూరు:* మండలంలోని తాటిపర్తి వైకెకె హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులతో మండల విద్యాశాఖధికారి-2 ఎం శోభనాద్రి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సిలబస్ కు సంబంధించిన పలు అంశాల గురించి మాట్లాడారు. విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎస్ నాగమోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

*విద్యార్థులతో సమీక్ష సమావేశం!*

▪️ఎంఈఓ శోభనాద్రి.

*మన పొదలకూరు:*

మండలంలోని తాటిపర్తి వైకెకె హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులతో మండల విద్యాశాఖధికారి-2 ఎం శోభనాద్రి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సిలబస్ కు సంబంధించిన పలు అంశాల గురించి మాట్లాడారు. విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎస్ నాగమోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.