Sunday, 7 December 2025
  • Home  
  • విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
- తిరుపతి

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల నందు శనివారం శ్రీకాళహస్తి రెండవ పట్టణ సీఐ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వలన కలిగే ప్రమాదం మరియు నివారణ,మహిళలు,పిల్లలను లైంగిక వేధింపుల నుంచి రక్షించడం లో విద్యార్థుల పాత్రపై వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరిగింది. అనంతరం సిఐ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడవద్దని,చట్టాలపై అవగాహన పెంచుకోవాలని తెలియజేశారు.అనంతరం వ్యాస రచన పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల నందు శనివారం శ్రీకాళహస్తి రెండవ పట్టణ సీఐ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వలన కలిగే ప్రమాదం మరియు నివారణ,మహిళలు,పిల్లలను లైంగిక వేధింపుల నుంచి రక్షించడం లో విద్యార్థుల పాత్రపై వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరిగింది. అనంతరం సిఐ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడవద్దని,చట్టాలపై అవగాహన పెంచుకోవాలని తెలియజేశారు.అనంతరం వ్యాస రచన పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.