కనిగిరి: పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు శుద్ధజాలన్నీ అందించాల ని డిడివో కె. శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్ డబ్ల్యూఎస్, ఐసీడీఎస్, విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొoధా తుపాను వల్ల కురిసిన వర్షాలకు తాగునీరు కొన్నిచోట్ల కలుషితమైదాన్నారు. విద్యార్థులు తాగే నీటి నమూనాలను పట్టణంలోని పరీక్ష కేంద్రానికి తీసుకురావాలని కోరారు. ఆర్ డబ్ల్యూఎస్ డీఈఈ వి. విశ్వానాథరెడ్డి పాల్గొన్నారు.
విద్యార్థులకు రక్షిత నీరు అందించాలి
కనిగిరి: పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు శుద్ధజాలన్నీ అందించాల ని డిడివో కె. శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్ డబ్ల్యూఎస్, ఐసీడీఎస్, విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొoధా తుపాను వల్ల కురిసిన వర్షాలకు తాగునీరు కొన్నిచోట్ల కలుషితమైదాన్నారు. విద్యార్థులు తాగే నీటి నమూనాలను పట్టణంలోని పరీక్ష కేంద్రానికి తీసుకురావాలని కోరారు. ఆర్ డబ్ల్యూఎస్ డీఈఈ వి. విశ్వానాథరెడ్డి పాల్గొన్నారు.

