విద్యార్థులకు అతిథి భోజనాన్ని నందలూరు మండలం సర్పంచుల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సోమవారం అరవపల్లి క్రీడామైదానంలోని మండల ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ జం బు సూర్యనారాయణ తల్లి తండ్రుల జ్ఞాపకార్థం విద్యార్థినీ విద్యార్థులకు అతిథి భోజనాన్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మంచి నాణ్యమైన కలర్ రైస్ చికెన్ అరటిపండు స్వీట్ భోజనాన్ని అందించడం తన అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వరలక్ష్మి సుండుపల్లి వెంకటరమణ .జంబు రవీంద్రబాబు జంబు సుదర్శన్ జంబు నవీన్ జైస్ రంజన్. పండు నాని ఉమాది శివకుమార్ శివ నరసింహులు మారే శివ బాలాజీ సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు అతిథి భోజనం ఏర్పాటు
విద్యార్థులకు అతిథి భోజనాన్ని నందలూరు మండలం సర్పంచుల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సోమవారం అరవపల్లి క్రీడామైదానంలోని మండల ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ జం బు సూర్యనారాయణ తల్లి తండ్రుల జ్ఞాపకార్థం విద్యార్థినీ విద్యార్థులకు అతిథి భోజనాన్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మంచి నాణ్యమైన కలర్ రైస్ చికెన్ అరటిపండు స్వీట్ భోజనాన్ని అందించడం తన అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వరలక్ష్మి సుండుపల్లి వెంకటరమణ .జంబు రవీంద్రబాబు జంబు సుదర్శన్ జంబు నవీన్ జైస్ రంజన్. పండు నాని ఉమాది శివకుమార్ శివ నరసింహులు మారే శివ బాలాజీ సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

