Thursday, 31 July 2025
  • Home  
  • విద్యార్థినిలకు అవగాహన కల్పించిన సిఐ
- అన్నమయ్య

విద్యార్థినిలకు అవగాహన కల్పించిన సిఐ

రైల్వేకోడూరు చిట్వేల్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ బాలికల హైస్కూల్ మరియు జూనియర్ కళాశాలలో విద్యార్థినిలతో మంగళవారం సిఐ హేమ సుందర్ రావు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినిలు రోడ్డు ప్రమాదాలు సైబర్ క్రైమ్ అవేర్నెస్ పై అవగాహన సదస్సు నిర్వహించామన్నారు. విద్యార్థినిలకు యు టీజింగ్ పై అవగాహన కల్పించామన్నారు. విద్యార్థినిలు శ్రద్ధగా చదువుకోవడమే కాకుండా జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు.

రైల్వేకోడూరు చిట్వేల్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ బాలికల హైస్కూల్ మరియు జూనియర్ కళాశాలలో విద్యార్థినిలతో మంగళవారం సిఐ హేమ సుందర్ రావు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినిలు రోడ్డు ప్రమాదాలు సైబర్ క్రైమ్ అవేర్నెస్ పై అవగాహన సదస్సు నిర్వహించామన్నారు. విద్యార్థినిలకు యు టీజింగ్ పై అవగాహన కల్పించామన్నారు. విద్యార్థినిలు శ్రద్ధగా చదువుకోవడమే కాకుండా జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.