ఉదయగిరి లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో వాలి బాల్ టోర్నమెంట్ పోటీలను రాష్ట్ర టీడీపీ మైనారిటీ నాయకుడు రియాజ్, ఉపాధ్యాయులు మాన్యూర్ ప్రసాద్ పోటీలను ప్రారంభించారు పోటీల్లో విజేతగా నిలిచిన వారికీ మొదటి బహుమతి 30,000లు రెండో బహుమతి 20,000 మూడో బహుమతి 10,000 లు అందజేస్తాన్నారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.



