మధ్యప్రాచ్య యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. దేశవ్యాప్తంగా సుమారు 12,000 దాడులు నిర్వహించగా, 15,000కు పైగా గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సహజ వాయువుల మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి.

- ఆంధ్రప్రదేశ్
వారిపై చర్య తీసుకోవాలి: గ్యాస్ సిలిండర్ బ్లాక్ మార్కెటింగ్పై ప్రధాని
మధ్యప్రాచ్య యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. దేశవ్యాప్తంగా సుమారు 12,000 దాడులు నిర్వహించగా, 15,000కు పైగా గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సహజ వాయువుల మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి.

