Sunday, 7 December 2025
  • Home  
  • వలస కూలీలకు దుప్పట్లు పంపిణీ చేసిన ఆత్మీయత సేవా సొసైటి
- ఆంధ్రప్రదేశ్

వలస కూలీలకు దుప్పట్లు పంపిణీ చేసిన ఆత్మీయత సేవా సొసైటి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో హనుమాన్ టెంపుల్ పక్కన గుడిసెలలో నివసించే వలస కూలీలకు ఆత్మీయత సేవా సొసైటి ఆధ్వర్యంలో దుప్పట్లు, పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన దాతలకు సొసైటి అధ్యక్షులు బయ్యన మహేందర్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బయ్యన మహేందర్, మాటూరి క్రాంతికుమార్, పఠాన్ షాకీర్, బండి శ్రీనివాస్, సెగ్గెం దేవేందర్, రూప్ సింగ్ పాల్గొన్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో హనుమాన్ టెంపుల్ పక్కన గుడిసెలలో నివసించే వలస కూలీలకు ఆత్మీయత సేవా సొసైటి ఆధ్వర్యంలో దుప్పట్లు, పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన దాతలకు సొసైటి అధ్యక్షులు బయ్యన మహేందర్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బయ్యన మహేందర్, మాటూరి క్రాంతికుమార్, పఠాన్ షాకీర్, బండి శ్రీనివాస్, సెగ్గెం దేవేందర్, రూప్ సింగ్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.