జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో హనుమాన్ టెంపుల్ పక్కన గుడిసెలలో నివసించే వలస కూలీలకు ఆత్మీయత సేవా సొసైటి ఆధ్వర్యంలో దుప్పట్లు, పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన దాతలకు సొసైటి అధ్యక్షులు బయ్యన మహేందర్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బయ్యన మహేందర్, మాటూరి క్రాంతికుమార్, పఠాన్ షాకీర్, బండి శ్రీనివాస్, సెగ్గెం దేవేందర్, రూప్ సింగ్ పాల్గొన్నారు.

వలస కూలీలకు దుప్పట్లు పంపిణీ చేసిన ఆత్మీయత సేవా సొసైటి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో హనుమాన్ టెంపుల్ పక్కన గుడిసెలలో నివసించే వలస కూలీలకు ఆత్మీయత సేవా సొసైటి ఆధ్వర్యంలో దుప్పట్లు, పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన దాతలకు సొసైటి అధ్యక్షులు బయ్యన మహేందర్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బయ్యన మహేందర్, మాటూరి క్రాంతికుమార్, పఠాన్ షాకీర్, బండి శ్రీనివాస్, సెగ్గెం దేవేందర్, రూప్ సింగ్ పాల్గొన్నారు.

