ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి )
వర్షాకాలం వచ్చిందంటే ఖమ్మం నగర ప్రజలు భయపడుతున్నారు. వర్షాల వల్ల డ్రైనేజీ లు పొంగి వాటి లోని మురుగు నీరు రోడ్ల మీద ప్రవహింస్తుంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మున్నేరు పోయిన ఏడాది పొంగి దాని పరివాహక ప్రాంతల్లో తీవ్రంగా నష్టపరిచింది. ధన, వస్తు ప్రాణ నష్టం సం భవించాయి. మళ్ళి ఈ సంవత్సరము కూడా వర్షా కాలం ప్రారంభం అవుతున్న తరుణం లో ప్రజలు అధికారులకు ఈ వర్షా కాలం లో ఎటువంటి నష్టం జరగకుండా చూడాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు

