Sunday, 7 December 2025
  • Home  
  • వరి, మినుము పండిస్తున్న వారు తూఫాన్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి ఏ డీ ఏ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వరి, మినుము పండిస్తున్న వారు తూఫాన్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి ఏ డీ ఏ

మోoథా తూఫాన్ ప్రభావంతో ఉదయగిరి వవ్యసాయ శాఖ డివిజన్ పరిధిలో వరి పంటకు ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఏ డీ ఏ చెన్నరెడ్డీ తెలిపారు సీతారామపురం , ఉదయగిరి, వరికుంటపాడు పలు మండలాల్లో 580 ఎకరాల వరి పంట వేశారన్నారు ఈ తూఫాన్ ప్రభావంతో వరి తో పాటు, మినుము కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు కోత దశకు వచ్చిన వరి పంట నీట వాలకుండా గండ్లు కొట్టాలని సూచించారు.

మోoథా తూఫాన్ ప్రభావంతో ఉదయగిరి వవ్యసాయ శాఖ డివిజన్ పరిధిలో వరి పంటకు ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఏ డీ ఏ చెన్నరెడ్డీ తెలిపారు సీతారామపురం , ఉదయగిరి, వరికుంటపాడు పలు మండలాల్లో 580 ఎకరాల వరి పంట వేశారన్నారు ఈ తూఫాన్ ప్రభావంతో వరి తో పాటు, మినుము కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు కోత దశకు వచ్చిన వరి పంట నీట వాలకుండా గండ్లు కొట్టాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.