నిర్మల్ జిల్లా అక్టోబర్ 15 (పున్నమి ప్రతినిధి)
వరి ధాన్యం కొనుగోళ్లపై బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి శాఖ రాజేందర్, డిఎం సుధాకర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.


