Wednesday, 25 March 2026
  • Home  
  • వరికుంటపాడు మండలం తూర్పు రొంపి దొడ్లలో విషాదం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వరికుంటపాడు మండలం తూర్పు రొంపి దొడ్లలో విషాదం

వరికుంటపాడు మండలం తూర్పు రొంపి దొడ్లలో విషాదం – విద్యుత్ ఘాతానికి బలైన ఇద్దరు వ్యక్తులు బోణిగాలరావుపాడులో కంది చేను చుట్టు విద్యుత్ పెట్టిన పొలం యజమానులు పొలం వెంబడి దారి ఉండడంతో బైక్ అటుగా వెళ్తూ తీగను తగలడంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే ఇద్దరు మృతి ఇద్దరు వ్యక్తులతో పాటు బైకు పూర్తిగా దగ్ధమైనవి,మేకల గణేష్ (18), తలపుల ఇంటిపేరు గల అబ్బాయి తూర్పు రొంపిదొడ్ల ఎస్టీ కాలనీ వాసులుగా గుర్తింపు

వరికుంటపాడు మండలం తూర్పు రొంపి దొడ్లలో విషాదం

– విద్యుత్ ఘాతానికి బలైన ఇద్దరు వ్యక్తులు

బోణిగాలరావుపాడులో కంది చేను చుట్టు విద్యుత్ పెట్టిన పొలం యజమానులు
పొలం వెంబడి దారి ఉండడంతో బైక్ అటుగా వెళ్తూ తీగను తగలడంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే ఇద్దరు మృతి

ఇద్దరు వ్యక్తులతో పాటు బైకు పూర్తిగా దగ్ధమైనవి,మేకల గణేష్ (18), తలపుల ఇంటిపేరు గల అబ్బాయి తూర్పు రొంపిదొడ్ల ఎస్టీ కాలనీ వాసులుగా గుర్తింపు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.