Tuesday, 24 March 2026
  • Home  
  • వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మిర్చి ఘాటు క్వింటా 29 వేలు
- వరంగల్

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మిర్చి ఘాటు క్వింటా 29 వేలు

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు రికార్డు సృష్టించిన్నాయీ గురువారం జరిగిన వేలంలో US 341 రకం మిర్చి ఏకంగా కింటాకు 29 వేల అత్యధిక ధర పలికింది, గత సోమవారం రూ 20 వేలు గా ఉన్న ధర నాలుగు రోజులలో రూ 9 వేలు పెరగడం విశేషం , ఉమ్మడి జిల్లాలలో దిగుబడులు తగ్గడం అంతర్జాతీయంగా ఎగుమతులకు డిమాండ్ పెరగడమే ఇ ధరల పెరుగుదలకు కారణమని ప్రముఖ వ్యాపార వేత్త , గజేంద్ర ఎంటర్ప్రైజెస్ సురేందర్ గారు తెలిపారు

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు రికార్డు సృష్టించిన్నాయీ గురువారం జరిగిన వేలంలో US 341 రకం మిర్చి ఏకంగా కింటాకు 29 వేల అత్యధిక ధర పలికింది, గత సోమవారం రూ 20 వేలు గా ఉన్న ధర నాలుగు రోజులలో రూ 9 వేలు పెరగడం విశేషం , ఉమ్మడి జిల్లాలలో దిగుబడులు తగ్గడం అంతర్జాతీయంగా ఎగుమతులకు డిమాండ్ పెరగడమే ఇ ధరల పెరుగుదలకు కారణమని ప్రముఖ వ్యాపార వేత్త , గజేంద్ర ఎంటర్ప్రైజెస్ సురేందర్ గారు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.