Sunday, 22 March 2026
  • Home  
  • వందేమాతరం గేయ రచన 150 సంవత్సరాల పూర్తి:జనగామ జిల్లా బీజేపీ మహా ర్యాలీ
- జనగాం

వందేమాతరం గేయ రచన 150 సంవత్సరాల పూర్తి:జనగామ జిల్లా బీజేపీ మహా ర్యాలీ

వందేమాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ఆధ్వర్యంలో నెహ్రూ పార్క్ నుండి రైల్వే స్టేషన్ వరకు పెద్ద ఎత్తున జాతీయ జెండాలు చేత పట్టుకొని ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆనాడు స్వతంత్ర సంగ్రామంలో వందేమాతర గేయం భారతీయులను ఐక్యం చేసిందని వందే మాతరం అంటే దేశాన్ని కీర్తించడమని సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ మహాత్మా గాంధీ ఎందరో స్వాతంత్ర సమరయోధులను స్వాతంత్రం దిశగా పోరాట పటిమను భారతీయుల గుండెల్లో నింపి స్వాతంత్రాన్ని తీసుకురావడం లోపట కీలక పాత్ర వందేమాతరం గేయం వహించిందని విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు ఆరుట్ల దశమంత రెడ్డి కే వి ఎల్ రెడ్డి బుడుగుల రమేష్ మహంకాళి హరిచంద్రగుప్త డాక్టర్ కర్నూల్ బిక్షపతి జిల్లా ప్రధాన కార్యదర్శి భాగాల నవీన్ రెడ్డి పట్టణ అధ్యక్షులుబొమ్మ కంటి అనిల్ సీనియర్ నాయకులు అంకుగారి శశిధర్ రెడ్డి బీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు శివకృష్ణ హరి ప్రసాద్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

వందేమాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ఆధ్వర్యంలో నెహ్రూ పార్క్ నుండి రైల్వే స్టేషన్ వరకు పెద్ద ఎత్తున జాతీయ జెండాలు చేత పట్టుకొని ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆనాడు స్వతంత్ర సంగ్రామంలో వందేమాతర గేయం భారతీయులను ఐక్యం చేసిందని వందే మాతరం అంటే దేశాన్ని కీర్తించడమని సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ మహాత్మా గాంధీ ఎందరో స్వాతంత్ర సమరయోధులను స్వాతంత్రం దిశగా పోరాట పటిమను భారతీయుల గుండెల్లో నింపి స్వాతంత్రాన్ని తీసుకురావడం లోపట కీలక పాత్ర వందేమాతరం గేయం వహించిందని విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు ఆరుట్ల దశమంత రెడ్డి కే వి ఎల్ రెడ్డి బుడుగుల రమేష్ మహంకాళి హరిచంద్రగుప్త డాక్టర్ కర్నూల్ బిక్షపతి జిల్లా ప్రధాన కార్యదర్శి భాగాల నవీన్ రెడ్డి పట్టణ అధ్యక్షులుబొమ్మ కంటి అనిల్ సీనియర్ నాయకులు అంకుగారి శశిధర్ రెడ్డి బీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు శివకృష్ణ హరి ప్రసాద్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.