స్థానిక ప్రభుత్వ కార్యాలయాల వద్ద, కేజీబీవీ లో తహసీల్దార్ షేక్ మహమ్మద్ హుస్సేన్, ఎంపీడీవో వి. ప్రతాప్ రెడ్డి,ఎంఈవో జె. ప్రసాదరావ్, నాయకులు, విద్యార్థులు వందేమాతరం గీతం ఆలపించారు. ఉప ఎంపిడివో ఎంవీ రమణయ్య, మండల తెదేపా, భాజపా అధ్యక్షులు బి. రమేష్, ఐవి సత్యం తదితరులు పాల్గొన్నారు.
- ఆంధ్రప్రదేశ్
వందేమాతరం..!
స్థానిక ప్రభుత్వ కార్యాలయాల వద్ద, కేజీబీవీ లో తహసీల్దార్ షేక్ మహమ్మద్ హుస్సేన్, ఎంపీడీవో వి. ప్రతాప్ రెడ్డి,ఎంఈవో జె. ప్రసాదరావ్, నాయకులు, విద్యార్థులు వందేమాతరం గీతం ఆలపించారు. ఉప ఎంపిడివో ఎంవీ రమణయ్య, మండల తెదేపా, భాజపా అధ్యక్షులు బి. రమేష్, ఐవి సత్యం తదితరులు పాల్గొన్నారు.

