Friday, 6 February 2026
  • Home  
  • వందేమాతరం..!
- ఆంధ్రప్రదేశ్

వందేమాతరం..!

స్థానిక ప్రభుత్వ కార్యాలయాల వద్ద, కేజీబీవీ లో తహసీల్దార్ షేక్ మహమ్మద్ హుస్సేన్, ఎంపీడీవో వి. ప్రతాప్ రెడ్డి,ఎంఈవో జె. ప్రసాదరావ్, నాయకులు, విద్యార్థులు వందేమాతరం గీతం ఆలపించారు. ఉప ఎంపిడివో ఎంవీ రమణయ్య, మండల తెదేపా, భాజపా అధ్యక్షులు బి. రమేష్, ఐవి సత్యం తదితరులు పాల్గొన్నారు.

స్థానిక ప్రభుత్వ కార్యాలయాల వద్ద, కేజీబీవీ లో తహసీల్దార్ షేక్ మహమ్మద్ హుస్సేన్, ఎంపీడీవో వి. ప్రతాప్ రెడ్డి,ఎంఈవో జె. ప్రసాదరావ్, నాయకులు, విద్యార్థులు వందేమాతరం గీతం ఆలపించారు. ఉప ఎంపిడివో ఎంవీ రమణయ్య, మండల తెదేపా, భాజపా అధ్యక్షులు బి. రమేష్, ఐవి సత్యం తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.