లేపాక్షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విజేతలు *లేపాక్షి మండలంలో మైత్రి- వి జెడ్పి పాఠశాల, పి గిరిజ – కేజీబీవీ 3.మానస & భూమిక – ప్రభుత్వ జూనియర్ కళాశాల, హిందూపురం మండలంలో ఆర్ వెన్నెల కేజీబీవీ పాఠశాల,కె.మహేశ్వరరెడ్డి – బాలయేసు జూనియర్ కళాశాల, పి.ఎ తనుషా రెడ్డి – లోటస్ పబ్లిక్ పాఠశాల,డి ప్రశాంతి – కేజీబీవీ , పరిగి మండలంలో 1.డి అఖిల, కె హర్షిని, శాలిని & గాయత్రి ఎంపికయ్యారు.ధర్మవరం మండలంలో ఆర్.భావన, సి.లహరి చిలమత్తూరు మండలంలో పి. సుస్మిత – ప్రభుత్వ జూనియర్ కళాశాల నంబులపూలకుంట మండలం నుండి టి మమత గెలుపొందారు.గెలుపొందిన విజేతలకు 26 న బహుమతులు అందజేయనున్నట్లు అధ్యక్షులు వడ్డి సుధాకర్ తెలియజేశారు.
లేపాక్షి ఫౌండేషన్ వ్యాసరచన పోటీ ఫలితాలు విడుదల
లేపాక్షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విజేతలు *లేపాక్షి మండలంలో మైత్రి- వి జెడ్పి పాఠశాల, పి గిరిజ – కేజీబీవీ 3.మానస & భూమిక – ప్రభుత్వ జూనియర్ కళాశాల, హిందూపురం మండలంలో ఆర్ వెన్నెల కేజీబీవీ పాఠశాల,కె.మహేశ్వరరెడ్డి – బాలయేసు జూనియర్ కళాశాల, పి.ఎ తనుషా రెడ్డి – లోటస్ పబ్లిక్ పాఠశాల,డి ప్రశాంతి – కేజీబీవీ , పరిగి మండలంలో 1.డి అఖిల, కె హర్షిని, శాలిని & గాయత్రి ఎంపికయ్యారు.ధర్మవరం మండలంలో ఆర్.భావన, సి.లహరి చిలమత్తూరు మండలంలో పి. సుస్మిత – ప్రభుత్వ జూనియర్ కళాశాల నంబులపూలకుంట మండలం నుండి టి మమత గెలుపొందారు.గెలుపొందిన విజేతలకు 26 న బహుమతులు అందజేయనున్నట్లు అధ్యక్షులు వడ్డి సుధాకర్ తెలియజేశారు.

