భీమవరం : సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని స్వామివారిని భీమవరం ఎమ్మెల్యే రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో, అర్చకులు ఎమ్మెల్యే అంజిబాబు కు స్వాగతం పలికి ప్రత్యేక పూజలను నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యే అంజిబాబు ను సత్కరించారు.

లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అంజిబాబు
భీమవరం : సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని స్వామివారిని భీమవరం ఎమ్మెల్యే రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో, అర్చకులు ఎమ్మెల్యే అంజిబాబు కు స్వాగతం పలికి ప్రత్యేక పూజలను నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యే అంజిబాబు ను సత్కరించారు.

