Monday, 30 March 2026
  • Home  
  • లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అంజిబాబు
- పశ్చిమ గోదావరి

లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అంజిబాబు

భీమవరం : సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని స్వామివారిని భీమవరం ఎమ్మెల్యే రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో, అర్చకులు ఎమ్మెల్యే అంజిబాబు కు స్వాగతం పలికి ప్రత్యేక పూజలను నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యే అంజిబాబు ను సత్కరించారు.

భీమవరం : సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని స్వామివారిని భీమవరం ఎమ్మెల్యే రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో, అర్చకులు ఎమ్మెల్యే అంజిబాబు కు స్వాగతం పలికి ప్రత్యేక పూజలను నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యే అంజిబాబు ను సత్కరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.