పున్నమి అక్టోబర్ 18రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్: “ఎ.ఆర్.సి.కె.ప్రాజెక్ట్స్ అపార్ట్మెంట్ లో కొత్తగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడానికి” ఫిర్యాదుధారుని నుండి రూ.30,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారుల చేతికి చిక్కిన రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్లోని హిమాయత్ సాగర్ సెక్షన్లోగల గంధంగూడ సబ్-స్టేషన్లోని సహాయక ఇంజనీరు – అమర్ సింగ్.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
“ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.


