పలమనేరు, జులై3,2020(పున్నిమి విలేకరి): పలమనేరు లారీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు జిలానీ ఆధ్వర్యంలో పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు ఆహార ప్యాకెట్లను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తన కుమారుడు,కుమార్తె ఇద్దరు కలిసి ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులతో పాటు ఆటోనగర్ వర్కర్స్ లకు,పలమనేరు పట్టణ పరిధిలోని వృద్ధులకు ఆహార ప్యాకెట్లను వితరణ చేసినట్లు తెలిపారు.

రోగులకు ఆహార ప్యాకెట్లు వితరణ
పలమనేరు, జులై3,2020(పున్నిమి విలేకరి): పలమనేరు లారీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు జిలానీ ఆధ్వర్యంలో పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు ఆహార ప్యాకెట్లను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తన కుమారుడు,కుమార్తె ఇద్దరు కలిసి ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులతో పాటు ఆటోనగర్ వర్కర్స్ లకు,పలమనేరు పట్టణ పరిధిలోని వృద్ధులకు ఆహార ప్యాకెట్లను వితరణ చేసినట్లు తెలిపారు.

