Sunday, 7 December 2025
  • Home  
  • రైల్వే కోడూరు నియోజకవర్గం* *షేక్ హఫీజ్ ఉల్లా గారికి రూ.69,497/- ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మరియు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు*
- అన్నమయ్య

రైల్వే కోడూరు నియోజకవర్గం* *షేక్ హఫీజ్ ఉల్లా గారికి రూ.69,497/- ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మరియు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు*

రైల్వే కోడూరు నియోజకవర్గం* *షేక్ హఫీజ్ ఉల్లా గారికి రూ.69,497/- ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు ముక్కా సాయి వికాస్ రెడ్డి కోడూరు పట్టణం పగడాల పల్లి కి చెందిన షేక్ హఫీజ్ ఉల్లా గారికి రూ.69,497/- ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును వారి స్వగృహం వద్ద *ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ గారు మరియు రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ & కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు* అందజేశారు. *ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మాట్లాడుతూ*, “ప్రజల కష్టసమయంలో ప్రభుత్వం అండగా ఉండటం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనేక కుటుంబాలకు చేయూత అందిస్తున్నారు. ప్రతి అర్హుడికి ప్రభుత్వం సహాయం చేరేలా కృషి చేస్తున్నాం” అన్నారు. *ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు మాట్లాడుతూ*, “సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజల ఆరోగ్య భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోంది. ఈ సహాయం బాధిత కుటుంబాలకు మానసిక ధైర్యం, ఆర్థిక బలాన్ని అందిస్తుంది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి షేక్ జుబేర్ మరియు NDA కూటమి నేతలు పాల్గొన్నారు.

రైల్వే కోడూరు నియోజకవర్గం*

*షేక్ హఫీజ్ ఉల్లా గారికి రూ.69,497/- ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు ముక్కా సాయి వికాస్ రెడ్డి

కోడూరు పట్టణం పగడాల పల్లి కి చెందిన షేక్ హఫీజ్ ఉల్లా గారికి రూ.69,497/- ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును వారి స్వగృహం వద్ద *ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ గారు మరియు రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ & కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు* అందజేశారు.

*ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మాట్లాడుతూ*, “ప్రజల కష్టసమయంలో ప్రభుత్వం అండగా ఉండటం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనేక కుటుంబాలకు చేయూత అందిస్తున్నారు. ప్రతి అర్హుడికి ప్రభుత్వం సహాయం చేరేలా కృషి చేస్తున్నాం” అన్నారు.

*ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు మాట్లాడుతూ*, “సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజల ఆరోగ్య భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోంది. ఈ సహాయం బాధిత కుటుంబాలకు మానసిక ధైర్యం, ఆర్థిక బలాన్ని అందిస్తుంది” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి షేక్ జుబేర్ మరియు NDA కూటమి నేతలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.