చిట్వేల్, ఓబులవారిపల్లి మండలాల్లో లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి మొత్తం రూ.2,73,196 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు అందజేశారు. లబ్ధిదారుల్లో సింగన రుక్మిణమ్మకు రూ.1,40,000, గడ్డం చలపతికి రూ.25,166, సింగయ్యగారి రాజమ్మకు రూ.1,08,030 మంజూరయ్యాయి. ఈ కార్యక్రమంలో NDA నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- అన్నమయ్య
రైల్వే కోడూరు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
చిట్వేల్, ఓబులవారిపల్లి మండలాల్లో లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి మొత్తం రూ.2,73,196 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు అందజేశారు. లబ్ధిదారుల్లో సింగన రుక్మిణమ్మకు రూ.1,40,000, గడ్డం చలపతికి రూ.25,166, సింగయ్యగారి రాజమ్మకు రూ.1,08,030 మంజూరయ్యాయి. ఈ కార్యక్రమంలో NDA నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

