Thursday, 5 February 2026
  • Home  
  • రైలు ప్రయాణికులకు శుభవార్త ఇకపై నాన్-ఏసీ కోచ్ ల్లోనూ దుప్పటి, దిండు రైలు ప్రయాణికులకు సదరన్ రైల్వే శుభవార్త చెప్పింది.
- E-పేపర్

రైలు ప్రయాణికులకు శుభవార్త ఇకపై నాన్-ఏసీ కోచ్ ల్లోనూ దుప్పటి, దిండు రైలు ప్రయాణికులకు సదరన్ రైల్వే శుభవార్త చెప్పింది.

పున్నమి ప్రతినిధి అలంపల్లి దుర్గేష్ 9640204826 రైలు ప్రయాణికులకు శుభవార్త ఇకపై నాన్-ఏసీ కోచ్ ల్లోనూ దుప్పటి, దిండు రైలు ప్రయాణికులకు సదరన్ రైల్వే శుభవార్త చెప్పింది. 2026 జనవరి 1 నుంచి నాన్-ఏసీ స్లీపర్లో కూడా దుప్పటి, దిండు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. ఇందుకోసం ప్రయాణికులు నిర్ణీత ఛార్జీలు చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు రూ.50, రూ.30, రూ.20లలో మూడు ప్యాకేజీలు తీసుకొచ్చింది. ఈ సౌకర్యాన్ని రైల్వే శాఖ చెన్నై డివిజన్ ఎంపిక చేసిన 10 రైళ్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తోంది.

పున్నమి ప్రతినిధి
అలంపల్లి దుర్గేష్
9640204826
రైలు ప్రయాణికులకు శుభవార్త
ఇకపై నాన్-ఏసీ కోచ్ ల్లోనూ దుప్పటి, దిండు
రైలు ప్రయాణికులకు సదరన్ రైల్వే శుభవార్త చెప్పింది.
2026 జనవరి 1 నుంచి నాన్-ఏసీ స్లీపర్లో కూడా దుప్పటి, దిండు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది.
ఇందుకోసం ప్రయాణికులు నిర్ణీత ఛార్జీలు చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు రూ.50, రూ.30, రూ.20లలో మూడు ప్యాకేజీలు తీసుకొచ్చింది.
ఈ సౌకర్యాన్ని రైల్వే శాఖ చెన్నై డివిజన్ ఎంపిక చేసిన 10 రైళ్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.