ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి నెల (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. సోమిరెడ్డి మిల్లర్లతో కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. కూటమి నాయకులు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం మరణించిన కుటుంబాలను పరామర్శించి సంతాపం తెలిపారు.

రైతులకు గిట్టుబాటు ధరలో ప్రభుత్వం విఫలం: కాకాణి విమర్శలు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి నెల (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. సోమిరెడ్డి మిల్లర్లతో కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. కూటమి నాయకులు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం మరణించిన కుటుంబాలను పరామర్శించి సంతాపం తెలిపారు.

