ఉదయగిరి గౌడ్ న్ లో సంస్థ గోదాంలో రూ 2.10 కోట్ల విలువైన రేషన్ సరుకులు నొక్కేసిన ముగ్గురికి ఆత్మకూర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ 14 రోజులు పాటు రీమండ్ విధించినట్లు ఎస్ ఐ కర్నాటి ఇంద్రసేనారెడ్డి తెలిపారు అంనంతరం నిందితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులు మునీఫ్, షాహిద్, రఫీని, ఆత్మకూర్ సబ్ జైల్ కు తరలించినట్లు పేర్కొన్నారు.

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
రేషన్ బియ్యం దొంగ లించిన దొంగలకు 14 రోజులు రిమాండ్
ఉదయగిరి గౌడ్ న్ లో సంస్థ గోదాంలో రూ 2.10 కోట్ల విలువైన రేషన్ సరుకులు నొక్కేసిన ముగ్గురికి ఆత్మకూర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ 14 రోజులు పాటు రీమండ్ విధించినట్లు ఎస్ ఐ కర్నాటి ఇంద్రసేనారెడ్డి తెలిపారు అంనంతరం నిందితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులు మునీఫ్, షాహిద్, రఫీని, ఆత్మకూర్ సబ్ జైల్ కు తరలించినట్లు పేర్కొన్నారు.

