పలమనేరు జూన్12,2020(పున్నమి విలేకరి): పలమనేరు సబ్-డివిజన్ పరిధిలోని విద్యుత్ సబ్ స్టేషన్ మరమ్మతులు నిమిత్తం శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ సబ్-డివిజన్ అధికారి శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పలమనేరు మునిసిపాలిటీ, పలమనేరు రూరల్,గంగవరం మరియు బైరెడ్డిపల్లి మండల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడున్నారు. విద్యుత్ వినియోగదారులు అందరూ సహకరించాలని కోరారు.
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
పలమనేరు జూన్12,2020(పున్నమి విలేకరి): పలమనేరు సబ్-డివిజన్ పరిధిలోని విద్యుత్ సబ్ స్టేషన్ మరమ్మతులు నిమిత్తం శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ సబ్-డివిజన్ అధికారి శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పలమనేరు మునిసిపాలిటీ, పలమనేరు రూరల్,గంగవరం మరియు బైరెడ్డిపల్లి మండల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడున్నారు. విద్యుత్ వినియోగదారులు అందరూ సహకరించాలని కోరారు.

