శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 03, శ్రీకాళహస్తి పట్నంలోని ముత్యాలమ్మ గుడి వీధిలోని ఏడు గంగమ్మ గుడి పక్కన ఉన్న ప్రధానమంత్రి జెన్ ఔషది కేంద్రంలో ప్రధానమంత్రి జన్ ఔషధ కేంద్రం, ఆంధ్ర ప్రదేశ్ పర్యవేక్షణలో 8వ జన్ ఔషధీ దివాస్- కార్యక్రమంలో భాగంగా 5వ తేదీన జరిగే ఉచిత వైద్య శిభిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఔషడాకేంద్ర నిర్వవహుకులు తెలిపారు. ఈ మెడికల్ హెల్త్ చెక్-అప్ క్యాంప్ లో ఉచితముగా బ్లడ్ చెకప్ , బిపి చెకప్, వెయిటేజ్, పరీక్షలు జరిపి డాక్టర్ సలహాలు, సూచనలు అందిస్తారన్నారు. ఈ వైద్య శిభిరంలో వైద్యులు డాక్టర్ కే.వెంకట భాస్కర్, ఎంబిబిఎస్ ఎండి జనరల్ సర్జన్ అండ్ సీనియర్ మెడికల్ ఆఫీసర్, బి.డబ్ల్యూ.డబ్ల్యూ.ఎఫ్, ప్రధానమంత్రి జన్ ఔషధ కేంద్రం, ఆంధ్ర ప్రదేశ్. స్టేట్ కోఆర్డినేటర్ హరికృష్ణ, పట్టణ అధికారులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొంటారని నిర్వహుకులు తెలిపారు.
రేపు ప్రధానమంత్రి జన్ ఔషధ కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 03, శ్రీకాళహస్తి పట్నంలోని ముత్యాలమ్మ గుడి వీధిలోని ఏడు గంగమ్మ గుడి పక్కన ఉన్న ప్రధానమంత్రి జెన్ ఔషది కేంద్రంలో ప్రధానమంత్రి జన్ ఔషధ కేంద్రం, ఆంధ్ర ప్రదేశ్ పర్యవేక్షణలో 8వ జన్ ఔషధీ దివాస్- కార్యక్రమంలో భాగంగా 5వ తేదీన జరిగే ఉచిత వైద్య శిభిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఔషడాకేంద్ర నిర్వవహుకులు తెలిపారు. ఈ మెడికల్ హెల్త్ చెక్-అప్ క్యాంప్ లో ఉచితముగా బ్లడ్ చెకప్ , బిపి చెకప్, వెయిటేజ్, పరీక్షలు జరిపి డాక్టర్ సలహాలు, సూచనలు అందిస్తారన్నారు. ఈ వైద్య శిభిరంలో వైద్యులు డాక్టర్ కే.వెంకట భాస్కర్, ఎంబిబిఎస్ ఎండి జనరల్ సర్జన్ అండ్ సీనియర్ మెడికల్ ఆఫీసర్, బి.డబ్ల్యూ.డబ్ల్యూ.ఎఫ్, ప్రధానమంత్రి జన్ ఔషధ కేంద్రం, ఆంధ్ర ప్రదేశ్. స్టేట్ కోఆర్డినేటర్ హరికృష్ణ, పట్టణ అధికారులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొంటారని నిర్వహుకులు తెలిపారు.

