Monday, 8 December 2025
  • Home  
  • రెబ్బెన మండల కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.
- కుమురం భీమ్ ఆసిఫాబాద్

రెబ్బెన మండల కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.

భారతీయ జనతా పార్టీ రెబ్బెన మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో భారతదేశ ముద్దుబిడ్డ దేశానికి విశేష సేవలు అందించిన భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్రాజ్ రాంబాబు, జిల్లా నాయకుడు గోలెం తిరుపతి మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి మల్లేష్ మండల కోశాధికారి మండల మధుకర్ మండల కార్యదర్శి ముంజాల వెంకన్న నాయకులు నవీన్ గౌడ్ కనకయ్య సందీప్ తదితర నాయకులు పాల్గొన్నారు

భారతీయ జనతా పార్టీ రెబ్బెన మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో భారతదేశ ముద్దుబిడ్డ దేశానికి విశేష సేవలు అందించిన భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్రాజ్ రాంబాబు, జిల్లా నాయకుడు గోలెం తిరుపతి మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి మల్లేష్ మండల కోశాధికారి మండల మధుకర్ మండల కార్యదర్శి ముంజాల వెంకన్న నాయకులు నవీన్ గౌడ్ కనకయ్య సందీప్ తదితర నాయకులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.