Wednesday, 25 March 2026
  • Home  
  • రెండు చుక్కలతో పోలియోని పారద్రోలాలి… బొజ్జల రీషితా రెడ్డి
- తిరుపతి

రెండు చుక్కలతో పోలియోని పారద్రోలాలి… బొజ్జల రీషితా రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 20,శ్రీ కాళహస్తి శాసనసభ్యులు సతీమణి బొజ్జల రీషితా రెడ్డి డిసెంబర్ 21న ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజలు అయిదేళ్ళ వయసు కలిగిన పిల్లలకు పోలియో చుక్కలు తప్పకుండా వేయించి పోలియో మహమ్మరిని పారద్రోలాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 20,శ్రీ కాళహస్తి శాసనసభ్యులు సతీమణి బొజ్జల రీషితా రెడ్డి డిసెంబర్ 21న ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజలు అయిదేళ్ళ వయసు కలిగిన పిల్లలకు పోలియో చుక్కలు తప్పకుండా వేయించి పోలియో మహమ్మరిని పారద్రోలాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.