Thursday, 5 February 2026
  • Home  
  • రెండు ఆర్టీసీ బస్సు లు ఢీ.. స్వల్ప గాయలతో బయట పడ్డ ప్రయాణికులు
- భద్రాద్రి కొత్తగూడెం

రెండు ఆర్టీసీ బస్సు లు ఢీ.. స్వల్ప గాయలతో బయట పడ్డ ప్రయాణికులు

పున్నమి ప్రత్యేక ప్రతినిధి భాద్రాద్రి కొత్త గూడెం జిల్లా బూర్గంపాడు వద్ద రెండు ఆర్టీసీ ఎదురు ఎదురుగా వచ్చి ఢీ కొట్టుకున్న ఘటన శుక్రవారం జరిగింది వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక గ్రామంలో మూలమలుపు వద్ద రెండు ఆర్టీసీ బస్సులు వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఒక బస్సు భద్రాచలం నుండి ఖమ్మంకు వెళ్తుండగా, మరొకటి ఖమ్మం నుండి భద్రాచలం వైపు వస్తోంది. రెండు బస్సులు ఒకేసారి మలుపు వద్దకు రావడంతో ప్రమాదం జరిగింది. బస్సులో ప్రయాణికులకు స్వల్ప గాయాలవ్వడం తో వారిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో తోటి ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు

పున్నమి ప్రత్యేక ప్రతినిధి

భాద్రాద్రి కొత్త గూడెం జిల్లా బూర్గంపాడు వద్ద రెండు ఆర్టీసీ ఎదురు ఎదురుగా వచ్చి ఢీ కొట్టుకున్న ఘటన శుక్రవారం జరిగింది
వివరాల్లోకి వెళ్తే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక గ్రామంలో మూలమలుపు వద్ద రెండు ఆర్టీసీ బస్సులు వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఒక బస్సు భద్రాచలం నుండి ఖమ్మంకు వెళ్తుండగా, మరొకటి ఖమ్మం నుండి భద్రాచలం వైపు వస్తోంది.
రెండు బస్సులు ఒకేసారి మలుపు వద్దకు రావడంతో ప్రమాదం జరిగింది.
బస్సులో ప్రయాణికులకు స్వల్ప గాయాలవ్వడం తో వారిని
భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో తోటి ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.