Thursday, 5 February 2026
  • Home  
  • రూ. 5 లక్షల చెక్కును అందజేసిన నాయకులు
- ఆంధ్రప్రదేశ్

రూ. 5 లక్షల చెక్కును అందజేసిన నాయకులు

CSపురం: మండలం లోని గుంతచెన్నంపల్లి గ్రామ జనసేన కార్యక్రత్త తోట జయరాములు రైలు ప్రమాదంలో మృతి చెందారు. విషయాన్ని కనిగిరి నియోజకవర్గం ఇంచార్జ్ వరికూటి నాగరాజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. శుక్రవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జయరాములు కుటుంబం సభ్యులకు నాగరాజు రూ. 5 లక్షల భీమా చెక్కు అందజేశారు.

CSపురం: మండలం లోని గుంతచెన్నంపల్లి గ్రామ జనసేన కార్యక్రత్త తోట జయరాములు రైలు ప్రమాదంలో మృతి చెందారు. విషయాన్ని కనిగిరి నియోజకవర్గం ఇంచార్జ్ వరికూటి నాగరాజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. శుక్రవారం జనసేన పార్టీ కేంద్ర
కార్యాలయంలో జయరాములు కుటుంబం సభ్యులకు నాగరాజు రూ. 5 లక్షల భీమా చెక్కు అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.