CSపురం: మండలం లోని గుంతచెన్నంపల్లి గ్రామ జనసేన కార్యక్రత్త తోట జయరాములు రైలు ప్రమాదంలో మృతి చెందారు. విషయాన్ని కనిగిరి నియోజకవర్గం ఇంచార్జ్ వరికూటి నాగరాజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. శుక్రవారం జనసేన పార్టీ కేంద్ర
కార్యాలయంలో జయరాములు కుటుంబం సభ్యులకు నాగరాజు రూ. 5 లక్షల భీమా చెక్కు అందజేశారు.

- ఆంధ్రప్రదేశ్
రూ. 5 లక్షల చెక్కును అందజేసిన నాయకులు
CSపురం: మండలం లోని గుంతచెన్నంపల్లి గ్రామ జనసేన కార్యక్రత్త తోట జయరాములు రైలు ప్రమాదంలో మృతి చెందారు. విషయాన్ని కనిగిరి నియోజకవర్గం ఇంచార్జ్ వరికూటి నాగరాజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. శుక్రవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జయరాములు కుటుంబం సభ్యులకు నాగరాజు రూ. 5 లక్షల భీమా చెక్కు అందజేశారు.

