రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గురువారం మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో 3.50 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న 36 అభివృద్ధి పనులకు, సిమెంటు రోడ్లు, డ్రైనేజీ పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులకు కూడా పెద్దపీట వేస్తుందని, రాబోయే రోజులలో రాయచోటి మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.

రూ. 3. 50కోట్ల నిధులతో రోడ్లు, డ్రైనేజీ పనులకు భూమి పూజ
రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గురువారం మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో 3.50 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న 36 అభివృద్ధి పనులకు, సిమెంటు రోడ్లు, డ్రైనేజీ పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులకు కూడా పెద్దపీట వేస్తుందని, రాబోయే రోజులలో రాయచోటి మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.

