ఏర్పేడు, పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 21: ఏర్పేడు మండలంలోని గుడిమల్లం శ్రీ పరుశురామేశ్వర స్వామి ఆలయానికి మహాశివరాత్రి సందర్బంగా వచ్చిన విరాలను శనివారం నాడు ఆలయ ప్రాంగణంలో కార్యనిర్వహణ అధికారి పరివేక్షణలో లెక్కించడం జరిగినది. టికెట్ల ద్వారా రూ..521200, చందాల ద్వారా రూ..207928, ఆన్లైన్ ద్వారా రూ..2599922, స్వామివారికి పుష్పాలంకరణతో వచ్చిన చందా రూ..161116, హుండీల ద్వారా రూ.. 631149, అన్నదానం ద్వారా రూ..11254,లు శివరాత్రి సందర్భంగా శ్రీ పరశురామేశ్వర స్వామి వారికి వచ్చినటువంటి మొత్తము శివరాత్రికి ఆదాయము రూ..2162569 లు వచ్చినదని అలయాధికారులు అధికార పూర్వకంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బత్తలగిరి నాయుడ, ఆలయ కార్యనిర్వహణ అధికారి కే రామచంద్రారెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ తిరుపతి డివిజన్ ఇన్స్పెక్టర్ పనిరాజ సేన, పాలకమండ సభ్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

రూ…21 లక్షలు దాటిన శ్రీ పరుశురామేశ్వర స్వామి ఆదాయం
ఏర్పేడు, పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 21: ఏర్పేడు మండలంలోని గుడిమల్లం శ్రీ పరుశురామేశ్వర స్వామి ఆలయానికి మహాశివరాత్రి సందర్బంగా వచ్చిన విరాలను శనివారం నాడు ఆలయ ప్రాంగణంలో కార్యనిర్వహణ అధికారి పరివేక్షణలో లెక్కించడం జరిగినది. టికెట్ల ద్వారా రూ..521200, చందాల ద్వారా రూ..207928, ఆన్లైన్ ద్వారా రూ..2599922, స్వామివారికి పుష్పాలంకరణతో వచ్చిన చందా రూ..161116, హుండీల ద్వారా రూ.. 631149, అన్నదానం ద్వారా రూ..11254,లు శివరాత్రి సందర్భంగా శ్రీ పరశురామేశ్వర స్వామి వారికి వచ్చినటువంటి మొత్తము శివరాత్రికి ఆదాయము రూ..2162569 లు వచ్చినదని అలయాధికారులు అధికార పూర్వకంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బత్తలగిరి నాయుడ, ఆలయ కార్యనిర్వహణ అధికారి కే రామచంద్రారెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ తిరుపతి డివిజన్ ఇన్స్పెక్టర్ పనిరాజ సేన, పాలకమండ సభ్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

