న్యూ ఢిల్లీ : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, అక్టోబర్ 31 నాటికి దేశంలో ఇంకా రూ.5,817 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చలామణిలోనే ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం నోట్లలో 98.37 శాతం నోట్లు తిరిగి వచ్చాయని పేర్కొంది. ఇక మిగిలిన నోట్లను ప్రజలు దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో లేదా ఇండియా పోస్ట్ సేవల ద్వారా మార్చుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. రూ.2,000 నోట్లు చెల్లుబాటు కానివిగా ప్రకటించిన తర్వాత కూడా కొంత మొత్తం ఇంకా బ్యాంకులకు చేరలేదని వెల్లడించింది.

రూ.2000 నోట్లలో 98.37% తిరిగి రావాలి !రూ.5817 కోట్లు ఇంకా చలామణిలో – RBI
న్యూ ఢిల్లీ : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, అక్టోబర్ 31 నాటికి దేశంలో ఇంకా రూ.5,817 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చలామణిలోనే ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం నోట్లలో 98.37 శాతం నోట్లు తిరిగి వచ్చాయని పేర్కొంది. ఇక మిగిలిన నోట్లను ప్రజలు దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో లేదా ఇండియా పోస్ట్ సేవల ద్వారా మార్చుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. రూ.2,000 నోట్లు చెల్లుబాటు కానివిగా ప్రకటించిన తర్వాత కూడా కొంత మొత్తం ఇంకా బ్యాంకులకు చేరలేదని వెల్లడించింది.

