రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్
రంగారెడ్డి జిల్లా
ధూంధాం గా
క్యాలెండర్ ఆవిష్కరణ
ప్రతినిధి రంగారెడ్డి జిల్లా/06/01/2026 2026
రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రంగారెడ్డి జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ధూమ్ ధామ్ గా నిర్వహించడం జరిగింది
భాషా పండితుల ఆత్మబంధువు ప్రముఖ సంఘ సేవకులు శ్రీ నక్క శ్రీనివాస్ యాదవ్ గారు
లాంఛనంగా ఆవిష్కరించగా
కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కే గోపాల్ జి అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి పంబ వెంకటస్వామి సమన్వయం చేయగా
సంఘ రాష్ట్ర అధ్యక్షులు శానమోని నరసింహులు
రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు వీరేందర్ గౌడ్
సంయుక్త కార్యదర్శులు అమీర్ పాష జానకి రామ్ రాష్ట్ర సాహితి కార్యదర్శి కవి రచయిత నందిగామ కిషోర్ జిల్లా సలహాదారులు పరమేష్ జిల్లా గౌరవ అధ్యక్షులు ప్రముఖ పధ్య కవి భవాని జగదీశ్వర్ రెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీ బాలస్వామి లక్ష్మయ్య ఇబ్రహీంపట్నం డివిజన్ అధ్యక్షులు జగన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు అనంతరం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయా ప్రముఖులు ప్రసంగించారు
లక్ష్మయ్య గారు వందన సమర్పణ చేశారు


