శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఎస్.వి డిగ్రీ కళాశాల నందు జిల్లా స్థాయి అండర్ 17 విభాగంలో బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం జరిగింది.శ్రీకాళహస్తి టూ టౌన్ సిఐ నాగార్జున రెడ్డి ఈ పోటీలను ప్రారంభించారు.సుమారు 150 మంది క్రీడాకారులు ఈ బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొన గా బాలుర విభాగంలో 5 మందిని బాలికలు విభాగంలో 5 మందిని ఎంపిక చేయడం జరిగింది.ఈ ఎంపిక పోటీలు తిరుపతి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి కిషోర్ కుమార్ మరియు భార్గవి ఆధ్వర్యం లో నిర్వహించడం జరిగింది.ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు.

రాష్ట్ర స్థాయి అండర్ 17 బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక
శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఎస్.వి డిగ్రీ కళాశాల నందు జిల్లా స్థాయి అండర్ 17 విభాగంలో బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం జరిగింది.శ్రీకాళహస్తి టూ టౌన్ సిఐ నాగార్జున రెడ్డి ఈ పోటీలను ప్రారంభించారు.సుమారు 150 మంది క్రీడాకారులు ఈ బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొన గా బాలుర విభాగంలో 5 మందిని బాలికలు విభాగంలో 5 మందిని ఎంపిక చేయడం జరిగింది.ఈ ఎంపిక పోటీలు తిరుపతి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి కిషోర్ కుమార్ మరియు భార్గవి ఆధ్వర్యం లో నిర్వహించడం జరిగింది.ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు.

