రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైల్వేకోడూరు ప్రాంతాన్ని అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందజేయాలని రైల్వేకోడూరు టిడిపి యువ నాయకులు రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ అభ్యర్థించా రు. సోమవారం రైల్వే కోడూరులోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గత నాలుగు రోజులు క్రితం విశాఖపట్టణం నందు సిఐఐ అనే సమావేశంలో పారిశ్రామిక దిగ్గజాలతో 13 లక్షల కోట్లతో ప్రఖ్యాత కంపెనీలను ఆంధ్రప్రదేశ్ లో స్థాపించేందుకు సర్వతో ముఖాభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ ఆధ్వర్యంలో జరగడం ప్రపంచ దేశాలకు ఒక చక్కటి సందేశం వచ్చిందని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని వారు అన్నారు. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటే పారిపోయే వారని, అని ఆయన గుర్తు చేశారు రాష్ట్రంలో 90 శాతం సూపర్ సిక్సు సూపర్ సక్సెస్ విజయోత్సవాలను రాష్ట్రంలో పలుచోట్ల విజయవంతమైన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని ప్రపంచ దేశాలలో రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ను పారిశ్రామికవేత్తలు ఎంతో ఉన్నత భావాలతో కొన్ని పెద్ద పెద్ద సంస్థలు ఈ ప్రాంతానికి రావడం వారి అభ్యున్నతికి తన జోహార్లు కురిపిస్తున్నానని అదేవిధంగా రైల్వేకోడూరు నియోజకవర్గం పాడిపంటలకు ప్రసిద్ధి చెందిందని అయితే ఈ ప్రాంతంలో – పండిన పంటలు గిట్టుబాటు ధర లేక ఎన్నో ఉడుదుడుకులు రైతులు పడుతు = న్నారని ఈ ప్రాంతం నందు ఒక పారిశ్రామిక రంగాన్ని ప్రవేశపెడితే ఎంతో మంది ఉద్యోగాలు రైతులకు ఉపయోగపడతాయని వారికి సముచిత న్యాయం చేయవచ్చని అన్నారు. తిరుపతికి కూతవేటు దూరంలో ఉన్న రైల్వేకోడూరు నియోజకవర్గంలో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు. నారా లోకేష్లు ప్రత్యేక దృష్టి సారిస్తే రైల్వే కోడూరు నియోజకవర్గ ఎంతో పుణ్యం చేసినట్లు అని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో పండిన పంటలు ఈ ప్రాంతంలోనే కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేస్తే అటు రైతులకు ఇటు నిరుద్యోగులకు సమచిత న్యాయం జరుగుతుందని అదేవిధంగా రైల్వేకోడూరు నియోజకవర్గ కూడా ఎంతో అభివృద్ధికి ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న సందర్భంలో దళిత నియోజకవర్గం అయినా రైల్వే కోడూరును అభివృద్ధి పథంలో నడిపించే సత్తా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కే దక్కుతుందని ఇప్పటికైనా వారి ఇరువురు రైల్వే కోడూరు ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఈ ప్రాంతానికి నిధులు కేటాయించి గూగుల్, సిఐఐ సమ్మిట్ లాంటి సంస్థలను ఈ ప్రాంతంలో కేటాయిస్తే జిల్లాలో రైల్వే కోడూరు నియోజకవర్గం కూడా ఎంతో అభివృద్ధికి బాటలు వేసినట్లుగా ఉంటుందని ఆయన అభ్యర్థించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ,నారా లోకేష్ ను వేడుకొన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైల్వేకోడూరు ప్రాంతాన్ని అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందజేయాలని రైల్వేకోడూరు టిడిపి యువ నాయకులు రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ అభ్యర్థించా రు.
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైల్వేకోడూరు ప్రాంతాన్ని అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందజేయాలని రైల్వేకోడూరు టిడిపి యువ నాయకులు రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ అభ్యర్థించా రు. సోమవారం రైల్వే కోడూరులోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గత నాలుగు రోజులు క్రితం విశాఖపట్టణం నందు సిఐఐ అనే సమావేశంలో పారిశ్రామిక దిగ్గజాలతో 13 లక్షల కోట్లతో ప్రఖ్యాత కంపెనీలను ఆంధ్రప్రదేశ్ లో స్థాపించేందుకు సర్వతో ముఖాభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ ఆధ్వర్యంలో జరగడం ప్రపంచ దేశాలకు ఒక చక్కటి సందేశం వచ్చిందని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని వారు అన్నారు. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటే పారిపోయే వారని, అని ఆయన గుర్తు చేశారు రాష్ట్రంలో 90 శాతం సూపర్ సిక్సు సూపర్ సక్సెస్ విజయోత్సవాలను రాష్ట్రంలో పలుచోట్ల విజయవంతమైన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని ప్రపంచ దేశాలలో రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ను పారిశ్రామికవేత్తలు ఎంతో ఉన్నత భావాలతో కొన్ని పెద్ద పెద్ద సంస్థలు ఈ ప్రాంతానికి రావడం వారి అభ్యున్నతికి తన జోహార్లు కురిపిస్తున్నానని అదేవిధంగా రైల్వేకోడూరు నియోజకవర్గం పాడిపంటలకు ప్రసిద్ధి చెందిందని అయితే ఈ ప్రాంతంలో – పండిన పంటలు గిట్టుబాటు ధర లేక ఎన్నో ఉడుదుడుకులు రైతులు పడుతు = న్నారని ఈ ప్రాంతం నందు ఒక పారిశ్రామిక రంగాన్ని ప్రవేశపెడితే ఎంతో మంది ఉద్యోగాలు రైతులకు ఉపయోగపడతాయని వారికి సముచిత న్యాయం చేయవచ్చని అన్నారు. తిరుపతికి కూతవేటు దూరంలో ఉన్న రైల్వేకోడూరు నియోజకవర్గంలో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు. నారా లోకేష్లు ప్రత్యేక దృష్టి సారిస్తే రైల్వే కోడూరు నియోజకవర్గ ఎంతో పుణ్యం చేసినట్లు అని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో పండిన పంటలు ఈ ప్రాంతంలోనే కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేస్తే అటు రైతులకు ఇటు నిరుద్యోగులకు సమచిత న్యాయం జరుగుతుందని అదేవిధంగా రైల్వేకోడూరు నియోజకవర్గ కూడా ఎంతో అభివృద్ధికి ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న సందర్భంలో దళిత నియోజకవర్గం అయినా రైల్వే కోడూరును అభివృద్ధి పథంలో నడిపించే సత్తా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కే దక్కుతుందని ఇప్పటికైనా వారి ఇరువురు రైల్వే కోడూరు ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఈ ప్రాంతానికి నిధులు కేటాయించి గూగుల్, సిఐఐ సమ్మిట్ లాంటి సంస్థలను ఈ ప్రాంతంలో కేటాయిస్తే జిల్లాలో రైల్వే కోడూరు నియోజకవర్గం కూడా ఎంతో అభివృద్ధికి బాటలు వేసినట్లుగా ఉంటుందని ఆయన అభ్యర్థించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ,నారా లోకేష్ ను వేడుకొన్నారు.

