ఈనెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఒంగోలు లో జరిగే సిపిఐ పార్టీ రాష్ట్రమహాసభలకు సంబంధించి గోడ పత్రికలను శ్రీకాళహస్తి సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది.అనంతరం ఆ పార్టీ నాయకుడు చందు మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

- తిరుపతి
రాష్ట్ర మహా సభల గోడ పత్రికలు ఆవిష్కరణ
ఈనెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఒంగోలు లో జరిగే సిపిఐ పార్టీ రాష్ట్రమహాసభలకు సంబంధించి గోడ పత్రికలను శ్రీకాళహస్తి సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది.అనంతరం ఆ పార్టీ నాయకుడు చందు మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

