శ్రీకాళహస్తి అక్టోబర్ 24, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజికవర్గ జనసైనికులైన పేట సోదరులు వారి మిత్రబృందం శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ కి రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, తేజ, మనీ, నవీన్, కల్లిపూడి వెంకటేష్, సాయి, వెంకటేష్, రాజా, పసల ఎలిషా, గోపి,చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రికి ఘనస్వాగతం పలికిన జనలైనికులు
శ్రీకాళహస్తి అక్టోబర్ 24, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజికవర్గ జనసైనికులైన పేట సోదరులు వారి మిత్రబృందం శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ కి రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, తేజ, మనీ, నవీన్, కల్లిపూడి వెంకటేష్, సాయి, వెంకటేష్, రాజా, పసల ఎలిషా, గోపి,చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

