రాష్ట్ర గవర్నర్ కు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన నగర మేయర్
విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విశాఖ వేదికగా నిర్వహించే సిఐఐ భాగస్వామ్య సదస్సుకు విశాఖ కు విచ్చేసిన సందర్భంగా విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ఆయనకు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు


