కడపలోని మాంటిస్సోరి జగతి ఇంటర్నేషనల్ స్కూల్ నందు జరిగిన అండర్ 14 మరియు అండర్ 17 బాల బాలికల వాలీబాల్ పోటీల్లో నందలూరు మండలం పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎం.యేసుప్రియ మరియు బి. నక్షత్ర అండర్ 14 విభాగంలో వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. వీరిద్దరూ నెల్లూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో త్వరలో పాల్గొంటారు అని.అలాగే అండర్ 17 విభాగంలో కే.శివ మంజులకూడా వాలీబాల్ పోటీలకు ఎంపిక కాబడింది అని మరియు త్వరలో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనబోతోంది అని.ఈ సందర్భంగా నందలూరు మండలం పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.మాధవి లత గారు తెలిపారు. అండర్ 14 మరియు అండర్ 17 విభాగాలలో రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీలు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని భవిష్యత్తులో జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కోరుతూ ఎంపికైన విద్యార్థినీలను ఘనంగా అభినందించి వారికి అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు.ఈ యొక్క కార్యక్రమంలో పాఠశాల పిడి యం.సుస్మిత,పిఈటి పి.జగన్ మరియు ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రతిభ చాటిన పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీలు
కడపలోని మాంటిస్సోరి జగతి ఇంటర్నేషనల్ స్కూల్ నందు జరిగిన అండర్ 14 మరియు అండర్ 17 బాల బాలికల వాలీబాల్ పోటీల్లో నందలూరు మండలం పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎం.యేసుప్రియ మరియు బి. నక్షత్ర అండర్ 14 విభాగంలో వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. వీరిద్దరూ నెల్లూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో త్వరలో పాల్గొంటారు అని.అలాగే అండర్ 17 విభాగంలో కే.శివ మంజులకూడా వాలీబాల్ పోటీలకు ఎంపిక కాబడింది అని మరియు త్వరలో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనబోతోంది అని.ఈ సందర్భంగా నందలూరు మండలం పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.మాధవి లత గారు తెలిపారు. అండర్ 14 మరియు అండర్ 17 విభాగాలలో రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీలు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని భవిష్యత్తులో జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కోరుతూ ఎంపికైన విద్యార్థినీలను ఘనంగా అభినందించి వారికి అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు.ఈ యొక్క కార్యక్రమంలో పాఠశాల పిడి యం.సుస్మిత,పిఈటి పి.జగన్ మరియు ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు.

