శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం స్థానిక రావులవలస గ్రామంలో గల అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా కార్తీక దీపోత్సవం జరిగింది. ఆలయ అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసం విశిష్టత,108 సంఖ్యా ప్రాముఖ్యత తదితర ముఖ్య అంశాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శివ మాలధారులు, గ్రామ భక్త జనం, ఆలయ అర్చకులు, ధర్మకర్త తదితరులు పాల్గొన్నారు.
Video: https://www.instagram.com/reel/DQ1vcJAEjCs/?igsh=MTFiZHZmdXN2M3UwMg==

