Tuesday, 24 March 2026
  • Home  
  • రామిరెడ్డి మల్లికార్జున రెడ్డి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కె.కె.చౌదరి
- అన్నమయ్య

రామిరెడ్డి మల్లికార్జున రెడ్డి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కె.కె.చౌదరి

రైల్వేకోడూరు మండలం రావఘవరాజపురం గ్రామంలో గురువారం రోజున జరిగిన రామిరెడ్డి మల్లికార్జున రెడ్డి గారి దశదిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె.కె. చౌదరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కందల లోకేష్ ఆహ్వానం మేరకు నిర్వహించబడింది. ఈ సందర్భంగా చైర్మన్ కె.కె. చౌదరి మల్లికార్జున రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి సంతాపం తెలిపారు. గ్రామ ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అనేకమంది అభిమానులు పాల్గొన్నారు.

రైల్వేకోడూరు మండలం రావఘవరాజపురం గ్రామంలో గురువారం రోజున జరిగిన రామిరెడ్డి మల్లికార్జున రెడ్డి గారి దశదిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె.కె. చౌదరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కందల లోకేష్ ఆహ్వానం మేరకు నిర్వహించబడింది. ఈ సందర్భంగా చైర్మన్ కె.కె. చౌదరి మల్లికార్జున రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి సంతాపం తెలిపారు. గ్రామ ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అనేకమంది అభిమానులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.