నెల్లూరు జిల్లాలో రామలింగాపురం అండర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తై ఈరోజు శుక్రవారం ప్రజల వినియోగానికి అందుబాటులోకి వచ్చింది. రూ.1.17 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అండర్ బ్రిడ్జిని స్థానిక MLA కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు రాకపోకలు సులభంగా ఉండేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎన్నికల హామీల మేరకు సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. రామలింగాపురం అండర్ బ్రిడ్జి ప్రారంభంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గి రవాణా మరింత సులభతరం కానున్నట్లు తెలిపారు. ప్రజల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని MLA నమ్మకం వ్యక్తం చేశారు.

రామలింగాపురంలో అండర్ బ్రిడ్జి ప్రారంభం
నెల్లూరు జిల్లాలో రామలింగాపురం అండర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తై ఈరోజు శుక్రవారం ప్రజల వినియోగానికి అందుబాటులోకి వచ్చింది. రూ.1.17 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అండర్ బ్రిడ్జిని స్థానిక MLA కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు రాకపోకలు సులభంగా ఉండేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎన్నికల హామీల మేరకు సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. రామలింగాపురం అండర్ బ్రిడ్జి ప్రారంభంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గి రవాణా మరింత సులభతరం కానున్నట్లు తెలిపారు. ప్రజల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని MLA నమ్మకం వ్యక్తం చేశారు.

