రాపూరు, మే 28, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు పట్టణంలో గ్రంధాలయం వద్ద పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా వెంకటగిరి సిఐ అన్వర్ బాషా చేతుల మీదుగా రిబన్ కటింగ్ చేసి త్రాగునీరు చాలివేంద్రం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సిఐ అన్వర్ బాషా మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాలమేరకు వెంకటగిరి సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లు పరిధిలో ఒకటి లేదా రెండు చాలివేంద్రాలు ఏర్పాటు చేయటం జరుగుతుందని అందులో భాగంగా రాపూరు పోలీసు వారు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగినది రాబోయే రోజుల్లో ఎండలు అధికంగా ఉంటాయని వాతావరణశాఖ వారు హెచ్చరించడం జరిగినది కావున ప్రజలు అప్రమత్తంగా ఉండి ఈ చలివేంద్రాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ చాలివేంద్రం ఏర్పాటు చేసిన రాపూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ కోటిరెడ్డి,ఎస్ఐ స్వప్న,ఏ ఎస్సై వెంకటేశ్వరరావు మరియు సిబ్బంది సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు
రాపూరు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో చాలివేంద్రం ఏర్పాటు
రాపూరు, మే 28, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు పట్టణంలో గ్రంధాలయం వద్ద పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా వెంకటగిరి సిఐ అన్వర్ బాషా చేతుల మీదుగా రిబన్ కటింగ్ చేసి త్రాగునీరు చాలివేంద్రం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సిఐ అన్వర్ బాషా మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాలమేరకు వెంకటగిరి సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లు పరిధిలో ఒకటి లేదా రెండు చాలివేంద్రాలు ఏర్పాటు చేయటం జరుగుతుందని అందులో భాగంగా రాపూరు పోలీసు వారు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగినది రాబోయే రోజుల్లో ఎండలు అధికంగా ఉంటాయని వాతావరణశాఖ వారు హెచ్చరించడం జరిగినది కావున ప్రజలు అప్రమత్తంగా ఉండి ఈ చలివేంద్రాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ చాలివేంద్రం ఏర్పాటు చేసిన రాపూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ కోటిరెడ్డి,ఎస్ఐ స్వప్న,ఏ ఎస్సై వెంకటేశ్వరరావు మరియు సిబ్బంది సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు