Monday, 30 March 2026
  • Home  
  • రాజోలు శాసన సభ్యులు దేవ వరప్రసాద్ ను మెమంటో తో అభినందించిన…ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
- ఆంధ్రప్రదేశ్

రాజోలు శాసన సభ్యులు దేవ వరప్రసాద్ ను మెమంటో తో అభినందించిన…ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

రాజోలు శాసన సభ్యులు దేవ వరప్రసాద్ ను మెమంటో తో అభినందించిన…ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేసిన మొంథ తుఫాను ను రాజోలు నియోజకవర్గం లో ఎదుర్కొని ప్రజలకు ఏ ఇబ్బంది కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని, తుఫాన్ అనంతరం ఒక్కరోజు వ్యవధి లోనే నియోజకవర్గాన్ని వస్తావ స్థితికి తీసుకురావడం లో తనదైనా శైలిలో పని చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు చె ప్రశంసలు పొంది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ రోజు అమరావతి లో సైక్లోన్ ఫైటర్ మెమంటో ను అందుకున్న శాసన సభ్యులు దేవ వరప్రసాద్ గారికి శుభాకాంక్షలు.

రాజోలు శాసన సభ్యులు దేవ వరప్రసాద్ ను మెమంటో తో అభినందించిన…ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేసిన మొంథ తుఫాను ను రాజోలు నియోజకవర్గం లో ఎదుర్కొని ప్రజలకు ఏ ఇబ్బంది కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని, తుఫాన్ అనంతరం ఒక్కరోజు వ్యవధి లోనే నియోజకవర్గాన్ని వస్తావ స్థితికి తీసుకురావడం లో తనదైనా శైలిలో పని చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు చె ప్రశంసలు పొంది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ రోజు అమరావతి లో సైక్లోన్ ఫైటర్ మెమంటో ను అందుకున్న శాసన సభ్యులు దేవ వరప్రసాద్ గారికి శుభాకాంక్షలు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.